నమిత న్యూస్ - Telagana / Hyderabad : హైదరాబాద్ - ఫిబ్రవరి 07 : ప్రభుత్వం ఫీజు రీ ఎంబర్స్మెంట్ క్రింద మంజూరైన నిధులను కళాశాల ల ఖాతా లకు జమ అయ్యేవి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పోస్టు మెట్రిక్ చదువుతున్న ఎస్సీ విద్యార్థుల ఖాతా లోనే జమ చేయుటకు ఏర్పాట్లు పూర్తిచేసిన ప్రభుత్వం.కేంద్రం వాటా 300 కోట్లు రూపాయలు, రాష్ట్రం వాటా 200 కోట్ల రూపాయలను నోడల్ ఖాతా లో జమ చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం నేరుగా విద్యార్థుల ఖాతా లోకి జమ చేయనున్న ప్రభుత్వం. త్వరలో ఎస్టీ విద్యార్థులకూ ఇలాగే జమ చేయుటకు సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం
Admin
Namitha News