నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొదటి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జున నిమ్మనపల్లె మండల కేంద్రంలో వెలసిన శ్రీ అభ ఆంజనేయ స్వామి ఆలయంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో కార్లు మల్లికార్జున కుటుంబ కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది అనంతరం ఆలయంలో ఆషాడమాసంలో తొలి ఏకాదశి సందర్భంగా వెంగం వారి పల్లె పంచాయతీ బాల నాయనవారిపల్లె కి చెందిన కార్లు మల్లికార్జున మాట్లాడుతూ పూజా కార్యక్రమానికి 5116 లో అందిస్తూ ఆలయ అభివృద్ధికి మొదట విడుదల 50 వేల116లో అందించడం జరిగింది. అలాగే రెండో విడతగా 50వేల 116 రూపాయలను ఆలయ అభివృద్ధికి అందిస్తానని ఆయన తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయంలో నిర్వహించే పూజా పురస్కారాలు అభిషేకాలు 5116 రూపాయలను ఆలయ ధర్మకర్త శంకరయ్యకు అందజేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే 50 వేల116 రూపాయలు అందించాలని మరో విడతగా 50వేల 116 రూపాయలను ఆలయ అభివృద్ధి కి అందజేస్తానని అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన దంపతులు .. ఆలయ ధర్మకర్త శంకరయ్య కమిటీ సభ్యులు రామకృష్ణ ఈశ్వర జయరాం రమేష్ అర్చకులు అమర్నాథ్ డ్రైవర్ భాష తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News