Sunday, 26 July 2026 11:38:37 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

Date : 25 July 2026 06:21 PM Views : 33

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొదటి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జున నిమ్మనపల్లె మండల కేంద్రంలో వెలసిన శ్రీ అభ ఆంజనేయ స్వామి ఆలయంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో కార్లు మల్లికార్జున కుటుంబ కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది అనంతరం ఆలయంలో ఆషాడమాసంలో తొలి ఏకాదశి సందర్భంగా వెంగం వారి పల్లె పంచాయతీ బాల నాయనవారిపల్లె కి చెందిన కార్లు మల్లికార్జున మాట్లాడుతూ పూజా కార్యక్రమానికి 5116 లో అందిస్తూ ఆలయ అభివృద్ధికి మొదట విడుదల 50 వేల116లో అందించడం జరిగింది. అలాగే రెండో విడతగా 50వేల 116 రూపాయలను ఆలయ అభివృద్ధికి అందిస్తానని ఆయన తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయంలో నిర్వహించే పూజా పురస్కారాలు అభిషేకాలు 5116 రూపాయలను ఆలయ ధర్మకర్త శంకరయ్యకు అందజేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే 50 వేల116 రూపాయలు అందించాలని మరో విడతగా 50వేల 116 రూపాయలను ఆలయ అభివృద్ధి కి అందజేస్తానని అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన దంపతులు .. ఆలయ ధర్మకర్త శంకరయ్య కమిటీ సభ్యులు రామకృష్ణ ఈశ్వర జయరాం రమేష్ అర్చకులు అమర్నాథ్ డ్రైవర్ భాష తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: