Sunday, 26 July 2026 03:50:26 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

రౌడీ షీటర్ డి.జె. భాస్కర్ దారుణ హత్య

దర్యాప్తు చేస్తున్న నంగిలి పోలీసులు

Date : 10 February 2026 08:44 PM Views : 150

నమిత న్యూస్ - National / Annamayya : పుంగనూరు - ఫిబ్రవరి 10 : పుంగనూరు మండలం కురప్పల్లి కు చెందిన రౌడీ షీటర్ డిజే.భాస్కర్ కర్ణాటక సరిహద్దు లో దారుణ హత్య. ఆంధ్ర ప్రాంతం కు సమీపంలో దారి కి దగ్గర గా కాళీప్రదేశం మృతదేహన్ని గుర్తించి నంగిలి పోలీసులకు సమాచారం ఇవ్వడం తో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహన్ని పరిశీలించి ఆంధ్ర లోని పుంగనూరు మండలం కురపల్లి కి చెందిన డి.జె. భాస్కర్ గా గుర్తింపు, ఇటీవలే బెయిల్ పై వచ్చాడని, ఇతని పై పలు స్టేషన్ల లో కేసులు నమోదై, రౌడీ షీట్ ను కూడా ఉందని, కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన నంగిలి ఇన్స్పెక్టర్

RAVI KUMAR REDDY

Admin

Namitha News

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :