నమిత న్యూస్ - Devotional / AMARAVATHI : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 17 ః మల్లయ్య కొండ మహాశివరాత్రి పర్వదినాన లక్షలాది మంది భక్తులు హాజరై దేవునిదర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు ఇబ్బందులు లేకుండా సహకరించిన ఎస్సై అనిల్ కుమార్ ను టిడిపి నేతలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తులసీదర్ నాయుడు, డేరంగుల చంద్ర, ఉత్తమ రెడ్డి, సోమశేఖర్, వెంకటరమణ, కాల నారాయణ, జనసేన ఎద్దుల నరసింహులు, బిజెపి మండల అధ్యక్షుడు రమణ, భాస్కర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు
Reporter
Namitha News