నమిత న్యూస్ - Devotional / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 26 : మదనపల్లి మండలం వేంపల్లి గ్రామం లో వెలసియున్న వీర బ్రహ్మేంద్ర స్వామి వారి వార్సికోత్సవం కార్యక్రమం, మరియు వేంపల్లె వరాల గంగమ్మ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ ఆచారి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాలా తులసి , ఏ. యం.సి. చైర్మెన్ జంగాల శివరామ్, తెలుగు యువత నాయకులు మహబూబ్ నగర్, ప్రభు , శ్యామ్, బీజేపీ నాయకులు శ్రీకాంత్, రమేష్, వినోద్, భాను పాల్గొనడం జరిగింది
Reporter
Namitha News