నమిత న్యూస్ - Devotional / Annamayya : మదనపల్లి - జూలై 11 : ఆగస్టు 2, ఆదివారం రోజున పౌర్ణమి సందర్బంగా దొడ్డబళ్లాపురం లోని శ్రీ పుష్పాండజ మహర్షి గురుపీఠం లో నిర్వహించనున్న గురుపూర్ణిమ మహోత్సవానికి కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామి కృపకు పాత్రులు కండి. ఈ సందర్భంగా విద్యలో విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయబడతాయి. దూర ప్రాంతాల్లో ఉన్న కులబంధువులు, ఇతర కార్యక్రమాలు పెట్టుకోకుండా అధిక సంఖ్యలో పాల్గొనండి. మన సమాజ ఐక్యత, పరస్పర ఆత్మీయత, మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు మరియు మనందరి జీవితాభివృద్ధి కోసం మనమందరం ఐక్యత చాటుదాం
Reporter
Namitha News