Sunday, 26 July 2026 02:45:43 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

పుష్పాండజ మహర్షి గురుపీఠం లో జరుగు గురుపూర్ణమి మహోత్సవం ను జయప్రదం చేయండి

Date : 11 July 2026 08:15 PM Views : 65

నమిత న్యూస్ - Devotional / Annamayya : మదనపల్లి - జూలై 11 : ఆగస్టు 2, ఆదివారం రోజున పౌర్ణమి సందర్బంగా దొడ్డబళ్లాపురం లోని శ్రీ పుష్పాండజ మహర్షి గురుపీఠం లో నిర్వహించనున్న గురుపూర్ణిమ మహోత్సవానికి కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామి కృపకు పాత్రులు కండి. ఈ సందర్భంగా విద్యలో విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయబడతాయి. దూర ప్రాంతాల్లో ఉన్న కులబంధువులు, ఇతర కార్యక్రమాలు పెట్టుకోకుండా అధిక సంఖ్యలో పాల్గొనండి. మన సమాజ ఐక్యత, పరస్పర ఆత్మీయత, మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు మరియు మనందరి జీవితాభివృద్ధి కోసం మనమందరం ఐక్యత చాటుదాం

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :