Monday, 27 July 2026 09:51:48 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఆత్మ రక్షణ కోసం కరాటే విద్యను విద్యార్థినులు అభ్యసించాలి

Date : 05 November 2025 07:06 PM Views : 154

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మ రక్షణ కోసం కరాటే విద్యను విద్యార్థినులు అభ్యసించాలి - కరాటే ను అభ్యసిస్తే స్వీయ రక్షణ సాధ్యం - ప్రతి ఒక్కరు ఆత్మ విశ్వాసం తో ముందుకు సాగాలి - ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి మదనపల్లి నవంబర్ 5, (మణి నమిత విలేఖరి ) విద్యార్ధినులు ఆత్మ రక్షణ కోసం కరాటే విద్యను అభ్యసించాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల మరియు కళాశాల ల విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన సెల్ఫ్ డిఫెన్స్ కరాటే శిక్షణా కార్యక్రమానికి మదనపల్లి శాసన సభ్యులు యం షాజహాన్ బాషా ముఖ్య అతిధిగా హాజరై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రారంభించడం జరిగింది. బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఆత్మ రక్షణ కార్యక్రమ ప్రారంభోత్స వానికి హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా కరాటే మాస్టర్ మనిసాయి ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులు చేసిన విన్యాసాలు అహుతులను, విశేషంగా విద్యార్థులను ఆకట్టు కున్నాయి. అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచే ఆత్మ రక్షణ కోసం కరాటే వ్యక్తిని అభ్యసించాలని సూచించారు. అనుకో కుండా ఎదురయ్యే సంఘటనలను, ఆపదలను, ఆత్మ విశ్వాసంతో ఎదుర్కోన డానికి కరాటే విద్య ఉపయోగ పడు తుందన్నారు.ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని పేర్కొన్నారు. కరాటే ను అభ్యసించడం ద్వారా స్వియ రక్షణ పొంద వచ్చునన్నారు. స్వర్గీయ కరాటే మాస్టర్ ఏఆర్ సురేష్ ఆశయ స్ఫూర్తితో మని సాయి చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే ని కరాటే మాస్టర్ మణి సాయి దుశ్యాలువ, గజ మాల తో సన్మానించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు కరాటే విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :