నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 28 : మదనపల్లి పట్టణం ఎమ్మెల్యే గారి నివాసం లో మదనపల్లి నియోజకవర్గ పరిశీలకులు, గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గౌడ్ ను మచిలీపట్నం జిల్లా టిడిపి అధ్యక్షులు గా టిడిపి అధిష్టానం జాతీయ అధ్యక్షులు సియం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా దుశాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
Namitha News