Sunday, 26 July 2026 12:23:35 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు

Date : 02 May 2026 09:09 PM Views : 321

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 02 : తంబళ్లపల్లె మండలం రెడ్డి కోట పంచాయతీ పరిధిలో మదనపల్లి కడప హైవే రోడ్డులో గొర్రెల బొలోరో వాహనం బోల్తా పడి ఇరువురు దుర్మరణం చెంది 6 మంది గాయపడిన సంఘటన చోటుచేసుకుంది. కురబలకోట మండలం అంగళ్లు గొర్రెల సంత నుండి కలకడ మండలం పాపి రెడ్డిగారిపల్లెకు చెందిన గొర్రెల రైతులు గొర్రెలు కొనుగోలు చేసి ఓ బులోరా వాహనం లో పాపి రెడ్డి గారి పల్లెకు బయలుదేరారు. మదనపల్లి కడప జాతీయ రహదారి తంబళ్లపల్లి మండలం రెడ్డి కోట సమీపంలోని హైవే రోడ్డు పక్కన గల బ్రిడ్జిని బలోరో వాహనం అదుపుతప్పి ఢీకొని లోయలోకి పడిపోయింది.ఈభారీ రోడ్డు ప్రమాదంలో వాహనంలోని నజీర్ (53) సైఫుల్లా(23) అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన 6 మంది క్షతగాత్రులను గుర్రం కొండకు చెందిన 108 వాహనంలో చికిత్సల నిమిత్తం మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న ములకలచెరువు సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తగిరి, పెద్దమండెం ఎస్సై హరిహర ప్రసాద్ లు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :