నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - డిసెంబర్ 30 : కురబలకోట తహశీల్దార్ ధనంజయులు ఆధ్వర్యంలో తెట్టు పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ లో తహసీల్దార్ మాట్లాడుతూ గ్రామ పరిధిలో రెవెన్యూ సర్వేయర్లు భూములు రీ సర్వే చేపడతారని, సర్వే లో గ్రామ పంచాయతీ ప్రజలు అందరు సహకరించాలని, .సర్వే పూర్తియైన తరువాత అభ్యంతరాలు ఉంటే సర్వే తర్వాత నిర్వహించే గ్రామ సభ తెలుపాలని వెల్లడించిన తహసీల్దార్. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం స్థానిక నాయకులు, పంచాయతీ సెక్రటరీ రామప్ప నాయుడు,రెవెన్యూ అధికారులు ఆర్.ఐ శేషాద్రిరావు,మండల సర్వేయర్ భువనేశ్వరి, వి.ఆర్.ఓ ప్రతాప్,మరియు సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News