Monday, 27 July 2026 04:18:48 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఆత్మకూరు నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ నేతగా బోయలచిరివెళ్ల వాసి షేక్ హుస్సేన్

Date : 22 April 2026 11:49 AM Views : 197

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - ఏప్రిల్ 22 : ఆత్మకూరు నియోజకవర్గం టిఎన్ఎస్ఎఫ్ (తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్) అధ్యక్షుడిగా ఆత్మకూరు మండలం బోయల చిరువెళ్ళ గ్రామానికి చెందిన తెలుగుదేశం యువ నేత షేక్ హుస్సేన్ ఆలీని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియమించారు. తెలుగుదేశం పార్టీకి ఒక నిబద్ధతతో పనిచేసిన వీరి కుటుంబం గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పార్టీ కార్యక్రమాలను చురుగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్లి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్ల విధేయతగా పనిచేసిన హుస్సేన్ కు సముచిత స్థానం లభించిందని స్థానికులు పార్టీ నేతలు తెలుపుతున్నారు.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అలాగే తమ పార్టీ రూరల్, ఆత్మకూరు పట్టణ తెలుగుదేశం నేతల సహకారంతో తనకు అందించిన పదవిని బాధ్యతగా పనిచేస్తూ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని టిఎన్ఎస్ఎఫ్ నేతగా ఎన్నికైన షేక్ హుస్సేన్ ఆలీ తెలిపారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :