నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - జనవరి 01 : నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని మరియు వారి కుమార్తె కైవల్యా రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపి నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్న తెలుగు నాడు అంగన్వాడి డ్వాక్రా మహిళా సాధికారిక జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి మల్లు స్వాతి రెడ్డి.. ఈ సందర్భంగా మంత్రి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారు ముక్కోటి దేవతల ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు
Reporter
Namitha News