Sunday, 26 July 2026 07:38:37 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

రీ-వెరిఫికేషన్ మార్కులతో ఎస్.ఎస్.సి ఫలితాల్లో 598 మార్కులతో వి.రిషితకు స్టేట్ సెకండ్ ర్యాంక్

విద్యార్థిని రుషిత ను అభినందించిన డి.జి. యం. కొండల రావు, ఏ.జి.యం. ఫణి కుమార్

Date : 04 June 2026 06:01 PM Views : 428

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన పది రీ-వెరిఫికేషన్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణంలోని నారాయణ పాఠశాల విద్యార్థిని వి.రిషిత 600 మార్కులకుగాను 598 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో నిలిచాడని అభినందనలు తెలిపారు. గురువారం నారాయణ విద్యాసంస్థల డిజిఎం కొండలరావు విద్యార్థిని రిషితకు పుష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఫలితాలు ఏవైనా నారాయణ విద్యార్థుల ప్రభంజనం సృష్టిస్తున్నారని, మా విద్యాసంస్థలు అవలంబిస్తున్న విద్యా ప్రమాణాలే ఈ ఫలితాలకు నిదర్శనమని వెల్లడించారు. మదనపల్లి లోని నారాయణ పాఠశాలలో ఆవరణంలో ఏజీఎం ఫణికుమార్,ప్రిన్సిపాల్ షఫీల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం విజయోత్సవ సంబరాల జరుపుకున్నారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేలో విడుదలైన పదవ తరగతి 2026 ఫలితాల్లో రిషిత 596 మార్కులు సాధించిందని,అయితే సదరు విద్యార్థిని పూర్తి విశ్వాసంతో రీ-వెరిఫికేషన్ దరఖాస్తు చేసుకోగా మరో రెండు మార్కులు సాధించి రాష్ట్రస్థాయి రెండో ర్యాంక్ కైవసం చేసుకోవడం గర్వకారణమన్నారు

ఈ కార్యక్రమంలో ఆర్.ఐ ఆంజనేయులు, కో-ఆర్డినేటర్ రెడ్డి శేఖర్, ఏఓ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :