నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : బైరెడ్డిపల్లి - డిసెంబర్ 26 : బైరెడ్డి పల్లి మండలం మిట్టపల్లి గ్రామం లో శుక్రవారం ఉదయం భూ తగాధల నడుమ పొలం లోని టెంకాయ చెట్లు కోసివేయడం తో ఇరు వర్గాల మధ్య గొడవ కాస్త ఘర్షణ కు దారితీయడం తో మిట్టపల్లి లో ఉద్రిక్తత కు దారితీసే క్రమంలో సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి పోలీసులు రావడం తో అదుపులోకి వచ్చిన ఉద్రిక్తత పరిస్థితి, బైరెడ్డి పల్లి యస్.ఐ. చందన ప్రియ ఘటనా స్థలం లో వివరాలు సేకరిస్తున్నారు. దర్యాప్తు తదుపరి లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపిన యస్.ఐ. చందన ప్రియ
Admin
Namitha News