నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - డిసెంబర్ 09 : పుంగనూరు పట్టణం లోని ముత్తూట్ ఫిన్ కార్ప్ లో 8/11/2025 నుండి 8/12/2025 వరకు గోల్డ్ లోన్ తీసుకున్న కస్టమర్స్ కు కంపెనీ వారు లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మంగళవారం పుంగనూరు ముతూట్ ఫిన్ కార్ప్ బ్రాంచ్ నందు రామసముద్రం మండలం కురిజల గ్రామానికి చెందిన బుజ్జిగాళ్ల కళ్యాణ్ కుమార్ అను వ్యక్తికి ఏరియా మేనేజర్ నాగరాజు ,పుంగనూరు బ్రాంచ్ మేనేజర్ ఆర్. చౌడప్ప చేతులు మీదుగా వాషింగ్ మిషన్ బహుమతిగా అందచేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ స్టాప్ రాజేంద్ర , ప్రసన్నకుమార్ ,పృధ్విరాజ్ ,షేక్ తస్మియా , కస్టమర్లు పాల్గొన్నారు.
Reporter
Namitha News