నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 31 : మదనపల్లి మండలం మాలేపాడు గ్రామంలో టిడిపి సీనియర్ కార్యకర్త కృష్ణ రెడ్డి గారు ఈనెల 21వ తేదీన స్వర్గీయులైనందున నేడు ఉత్తరక్రియలు (పెద్దకర్మ) కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ,టిడిపి నాయకులు బండి అమర,జెసి రెడ్డప్ప,బిజెపి యువ నాయకులు శ్రీకాంత్,సునీల్ రెడ్డి, అరుణ్ కుమార్ మరియు గ్రామస్తులు, స్థానిక కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Reporter
Namitha News