నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 30 : మదనపల్లె పట్టణం కదిరి రోడ్డు లో రాయలసీమ స్కూల్ కు సమీపంలో ఆదివారం ఉదయం నడిరోడ్డు పై శాంత్రో కారు లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడం తో అప్రమత్తం అయిన డ్రైవింగ్ చేస్తున్న రఘునాథ్ కారులో నున్న తన అక్క శ్రీదేవి ని దించేయడం ప్రాణ నష్టం జరుగలేదు. అయితే మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. బయటకు దూకి ప్రాణాలు యజమాని వివరాలు ఇంకా తెలియలేదు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు, మంటలను అదుపులోకి తెచ్చారు. కారులో మంటలు చెలరేగడానికి గల కారణాల పై ఆరా తీస్తున్న పోలీసులు.
Reporter
Namitha News