నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 26 : మదనపల్లి బీజేపీ నేత ఎల్లంపల్లి ఇంట విషాదం. అన్నమయ్య జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి యల్లంపల్లి ప్రశాంత్ తండ్రి గారు యల్లంపల్లి సూర్యప్రకాష్ గారు ఈ రోజు ఉదయం పరమపదించిన విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకుని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆకుల కృష్ణమూర్తి, శ్రీకాంత్, తెలుగు యువత నాయకులు మెహబూబ్ ఖాన్, శ్యామ్ మరియు కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News