Sunday, 26 July 2026 09:55:34 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

జనసైనికుల ఆత్మీయ సమావేశం లో అన్నమయ్య జిల్లా జనసైనికులు

Date : 15 May 2026 07:08 PM Views : 79

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 15 : మంగళగిరి సి.కె.కన్వెన్షన్ లో డిప్యుటీ సియం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నేడు జరిగిన ఆత్మీయ సమావేశం లో పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని, పార్టీ ని సంస్థగతం గా బలోపేతం చెందాలని రాష్ట్ర నేతలు సూచించినట్లు వెల్లడించిన స్థానిక జనసేన నాయకులు. ఈ కార్యక్రమం లో రాజంపేట పార్లమెంట్ సమన్వయ కర్త శివ శ్రీనివాస రావు, మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ శివరాం, ఇతర జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :