నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లె నిమ్మనపల్లి మండలం వెంకోచార్ పల్లి చెందిన శ్రీరాముని కుమారుడు పసుపులేటి శివకుమార్ రెండు సంవత్సరాల క్రితం ఆక్సిడెంట్ లో కాలు చెయ్య డామేజ్ కావడంతో 90% చదరం సర్టిఫికెట్ ఉన్న ఫంక్షన్కు అప్లై చేస్తున్న2 సంవత్సరాల నుండి పెన్షన్ ఇవ్వలేదని బాధ్యతలు శివకుమార్ తెలిపారు అధికారుల స్పందించి తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.
Reporter
Namitha News