Sunday, 26 July 2026 10:55:18 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

A 1 వెహికల్ సర్వీసింగ్ పాయింట్ ను ప్రారంభించిన టీడీపీ నేతలు

Date : 21 January 2026 02:27 PM Views : 173

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - నవంబర్ 21 : ఆత్మకూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన A1 వెహికల్ సర్వీసింగ్ పాయింట్ ను ప్రారంభించిన స్థానిక తెలుగుదేశం నేతలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ పక్కన పట్టణవాసి పఠాన్. ఆజ్గర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏ వన్ (A1) వెహికల్ మరియు వాటర్ సర్వీసింగ్ పాయింట్ ను నేడు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, మండల ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి, మార్కెటింగ్ కమిటీ ఉపాధ్యక్షులు గొట్టిగుండాల బుజ్జిరెడ్డి, వెంకటయ్య, పిడికిటి వెంకటేశ్వర్లు,సిఐటియు మండల అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య, జర్నలిస్టులు చిట్టమూరు.సుబ్బారెడ్డి, దీపోగు.బాబు, ఖాసీం, బాదుల్లా, మహబూబ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు..ఈ సందర్భంగా తాము నూతనంగా ఏర్పాటుచేసిన ఈ వాటర్ సర్వీసింగ్ పాయింట్ ప్రాణభానికి విచ్చేసిన తమ ఆత్మీయులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని తమ షాపు లో స్కూటర్లు, కార్లు ఇతర వాహనాలను అధునూతన పద్ధతిలో వాటర్ సర్వీసింగ్ చేసి వాహనాలను అందంగా సిద్ధం చేస్తామని వీటితోపాటు స్కూటర్ రిపేర్లు, పంచర్లు, బైక్ పాలిషింగ్, స్టిక్కరింగ్ తదితర సర్వీసులను చేస్తామని పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నిర్వాహకులు పటాన్. అజ్గర్ తెలిపారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: