నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 20 : మదనపల్లె మండలం లోని పనసనకులపల్లె గ్రామం లో వెలసియున్న గ్రామదేవత నార్మని గంగమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహిస్తున్న గ్రామస్తులు, జాతర వేడుకలకు మదనపల్లి తెలుగుదేశం నాయకులు బాబు రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు మరియు స్థానిక తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అమ్మవారి కి ప్రత్యేక పూజలు చేసిన నాయకులు ఈ సందర్బంగా మాట్లాడుతూ సకాలంలో వర్షాలు పడి, పాడి పంటలతో గ్రామం శుభిక్షంగా ఉండాలని ఆకాక్షింస్తున్నామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు GV నాయుడు, రాజ్ కుమార్, శివ, నవీన్, సీనా బీజేపీ నాయకులు శ్రీకాంత్ మరియు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News