నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సదుం - జూన్ 27 : సదుం మండలం కంభం వారి పల్లి సమీపంలోని క్వారీ కి యస్. ఐ. విష్ణు నారాయణ తన సిబ్బంది తో కలిసి తనిఖీ. క్వారీ ఇంచార్జ్ లు గా ఉన్న రితేశ్వర్, రామేశ్వర్ లకు యస్.ఐ. ల మధ్య ఎందుకో వివాదం. ఇరువర్గాలు ఘర్షణ, గాయాలతో సదుం సి.హెచ్.సి. లో చికిత్సలు, క్షత్తగాత్రులు రితేశ్వర్, రామేశ్వర్ లు పోలీసుల ఆదుపులో... పూర్తి వివరాలు యస్.ఐ. విష్ణు నారాయణ వెల్లడించాల్సి ఉంది... అసలు క్వారీ లో ఏమి జరుగుతోందో... ఎందుకు గొడవ అయిందో.. సదుం సి. హెచ్.సి. లో చికిత్స క్వారీ ఇంచార్జ్ లు గా వ్యవరిస్తున్న రితేశ్వర్, రమేశ్వర్ గాయాలతో పోలీసుల అదుపులో... పూర్తి సమాచారం యస్.ఐ. విష్ణు నారాయణ ఏమైందో వివరిచ్చాల్సి ఉంది అసలు యస్.ఐ. సిబ్బంది తో క్వారీ కి ఎందుకు వెళ్ళాడో... అక్కడ ఘర్షణ ఎందుకు జరిగిందో... గత 5 సంవత్సరాలుగా క్వారీ నిర్వహిస్తున్న రితేశ్వర్, రామేశ్వర్లు..
Reporter
Namitha News