Sunday, 26 July 2026 12:21:26 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

బండ్ల పై గ్రామం లో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

Date : 05 June 2026 03:20 PM Views : 150

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిమ్మనపల్లి ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా నిమ్మనపల్లి మండలము లోని బండ్లపై స్వర్ణ గ్రామము మరియు రెడ్డివారి పల్లి స్వర్ణ గ్రామము నందు డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మీపతి యాదవ్ (స్పెషల్ ఆఫీసర్) డిప్యూటీ ఎంపీడీవో మండల స్వర్ణ గ్రామాధికారి ఆధ్వర్యంలోప్రత్యేక గ్రామ సభలు నిర్వహించినడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మీపతి యాదవ్ మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను స్వర్ణ గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం గా నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది. భావితరాల భవిష్యత్తు కోసం మండల వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా బండ్లపై స్వర్ణ గ్రామం, రెడ్డివారిపల్లి 2 I(పిట్ట వాండ్లపల్లి) స్వర్ణ గ్రామం మరియు నిమ్మన పల్లె 1 &2 స్వర్ణ గ్రామముల ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు మహమ్మద్, గాయత్రి, జెన్నిఫా తదితర స్వర్ణ గ్రామ సిబ్బంది,స్వర్ణ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా నిమ్మనపల్లి మండలము లోని బండ్లపై స్వర్ణ గ్రామము మరియు రెడ్డివారి పల్లి స్వర్ణ గ్రామము నందు డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మీపతి యాదవ్ (స్పెషల్ ఆఫీసర్) డిప్యూటీ ఎంపీడీవో మండల స్వర్ణ గ్రామాధికారి ఆధ్వర్యంలోప్రత్యేక గ్రామ సభలు నిర్వహించినడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మీపతి యాదవ్ మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను స్వర్ణ గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం గా నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది. భావితరాల భవిష్యత్తు కోసం మండల వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా బండ్లపై స్వర్ణ గ్రామం, రెడ్డివారిపల్లి 2 I(పిట్ట వాండ్లపల్లి) స్వర్ణ గ్రామం మరియు నిమ్మన పల్లె 1 &2 స్వర్ణ గ్రామముల ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు మహమ్మద్, గాయత్రి, జెన్నిఫా తదితర స్వర్ణ గ్రామ సిబ్బంది,స్వర్ణ గ్రామ ప్రజలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :