Sunday, 26 July 2026 01:33:33 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

విద్యుత్ సమస్యలపై ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాల జనబాట

Date : 17 March 2026 10:34 PM Views : 179

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 17 : ఏపీ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి ఆదేశాల మేరకు తంబళ్లపల్లె మండలంలో ఏడిఈ గోవింద్ రెడ్డి సారధ్యంలో ఏఈ సూచనలతో విద్యుత్ ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాల విద్యుత్ సమస్యల పరిష్కారానికి జన బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం మండలంలోని కన్నెమడుగు, మరి మాకులపల్లి పంచాయతీలలో విద్యుత్ ఉద్యోగులు రైతుల పొలాల వద్ద 11 కెవి, ఎల్ టి విద్యుత్ వైర్లు పరిశీలిస్తూ క్రిందికి వేలాడే వైర్లు సరిచేస్తూ, వాలిన విద్యుత్ స్తంభాలు గుర్తించి సరి చేయడం. తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల దిమ్మెలు ఎత్తు పెంపు సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. గ్రామాలు , పాఠశాలల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ల దిమ్మె ఎత్తు పెంచడం లేదా ఫెన్సింగ్ వేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఏ డి ఈ ప్రజలతో మాట్లాడుతూ రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు పంపిణీ తో పాటు సమస్యల పరిష్కారానికి ఈ జన బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుండి 12:30 గంటలు సీఎం డి, ఉదయం 8:30 నుండి 9:30 గంటల వరకు ఎస్ఈ డయల్ యువర్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ సురేంద్ర, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ లు శంకర, రమణ, జనార్ధన్, ఏ ఎల్ ఎం నాగేంద్ర, జేఎల్ఎం లు ఇంతియాజ్, ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :