నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మదనపల్లి - జనవరి 09 : మదనపల్లి పట్టణం పుంగనూరు రోడ్డు లో వెలసియున్న శ్రీ శ్రీ హాజరత్ ఖాజా సయ్యద్ షా బాబా అబ్దుల్ హాసిని సార్వది 40వ వార్షికోతం సందర్బంగా ఉరుసు కార్యక్రమం లో ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాష గంధం కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యేషాజహాన్, పెనుకొండ దర్గా పెద్దలు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
Namitha News