నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 15 : కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పైబడినా కష్టం కాలం లో తెలుగుదేశం పార్టీ కోసం కష్టం పడిన మాకు ఎ పనులు జరగడం లేదు కానీ వైసీపీ ప్రభుత్వం లో పనులు చేసుకొన్న వారే ఇప్పుడు మళ్ళీ వర్క్ లు చేసుకొంటున్నారు. మాకు ఏ పదవులు ఇవ్వలేదు సరికదా ఎ అభివృద్ధి పనులను మాకు కేటాయించలేదని, ఇండ్ల కే పరిమితమైనాము అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం అసంతృప్తి నాయకులు. అసంతృప్తి నాయకులందరూ కలిసి సియం కు వినతిపత్రం ఇద్దాం అంటూ పిలుపు నిస్తూ మీడియా సమావేశం మదనపల్లి నియోజకవర్గం అసంతృప్తి తెలుగుదేశం నాయకులు
Reporter
Namitha News