Sunday, 26 July 2026 03:45:08 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ధర్మక్షేత్రం - హిందూ మహా సమ్మేళనం ను విజయవంతం చేయండి

ఈ నెల 24న ఆదివారం జరిగే సమ్మేళనం కు శ్రీరాం చినబాబు కు ఆహ్వానం

Date : 21 May 2026 07:08 PM Views : 81

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె మే 21 : మదనపల్లి నియోజకవర్గం లోని స్థానిక చౌడేశ్వరి కళ్యాణమండపం లో ఈ నెల 24న ఆదివారం ఉదయం 9:00 గంటలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మహత్తరమైన సమావేశంకి *తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు* గారికి ఆహ్వానం పలికిన హైందవ ధర్మ రక్షణ సేవ సభ్యులు. ఈ మహా సమ్మేళనం దిగ్విజయం చేయాలని శ్రీరామ్ ని కోరిన హైందవ ధర్మ రక్షణ సేవ సభ్యులు శ్యామల, నాగరాణి, సాగర్, ధరణికుమార్

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: