Monday, 27 July 2026 01:52:34 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

వైసీపీ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి బామ్మ పెద్దకర్మ

హాజరై సంతాపం తెలిపిన పలువురు పాత్రికేయులు

Date : 05 February 2026 10:48 PM Views : 133

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె నియోజకవర్గం వైసీపీ టౌన్ యూత్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ రెడ్డి బామ్మ కర్ణ మీనారెడ్డి ఇటీవల పరమపదించడంతో, పుంగనూరు నియోజకవర్గం దేశి దొడ్డి వనమాల దిన్నెలో నిర్వహించిన పెద్దకర్మ కార్యక్రమానికి మదనపల్లె పాత్రికేయులు హాజరై సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా పాత్రికేయులు హర్షవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ కఠిన సమయంలో ధైర్యం చెప్పి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కర్ణ మీనారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె పాత్రికేయులు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ టీవీ 5 రమేష్, సివిఆర్ విజయ్ కుమార్, హెచ్ఎంటీవీ శ్రీనివాస్, సిటీ కేబుల్ గంగాధర్, ఎన్టీవీ ప్రసాద్, ఆర్ టి.వి రామకృష్ణ, ఆంధ్రప్రభ కిరణ్, ప్రజాశక్తి గోపాల్, బి. ఆర్.కే. న్యూస్ కోటికి శ్రీనివాసులు, విశాలాంధ్ర ముని, ఐ న్యూస్ శ్రీనివాసులు, కేశవరెడ్డి, అంబులెన్స్ రవి, మోనిష్, తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :