నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 10 : మదనపల్లి మండలం వేంపల్లి కొండ వద్ద వెలసియున్న శ్రీ మల్లయ్యకొండ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం నందు ఈనెల 15,16 తేదీలలో జరిగే శ్రీ మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వాని పత్రికను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారికి అందజేసి ఆహ్వానించిన ధర్మకర్తలు
Admin
Namitha News