Monday, 27 July 2026 01:18:35 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మదనపల్లెలో ఘనంగా కురబల ఆత్మీయ సమ్మేళనం

Date : 05 November 2025 07:07 PM Views : 187

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లెలో ఘనంగా జరిగిన కురబల ఆత్మీయ సమావేశం - కురబ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్ మదనపల్లి : మదనపల్లెలో ఘనంగా కురబల ఆత్మీయ సమావేశం జరిగిందని కురబ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్ ప్రకటించారు. బుధవారం మదనపల్లె పట్టణం, రింగు రోడ్డు నందు గల శ్రీరామ కళ్యాణ మండపంలో కురబల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ముఖ్యంగా పట్టణంలో శ్రీశ్రీశ్రీ శ్రేష్ఠ కనకదాస విగ్రహం ఏర్పాటు చేయడం, కనకదాస భవన నిర్మాణం, వైకుంఠ రథం ఏర్పాటు చేయడం తదితర అంశాలపై చర్చించడం జరిగిందని స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్ తెలిపారు. అదే విధంగా జాతి అభివృద్ధి, బలోపేతం చేయడం కోసం కురబ సంఘం డివిజన్ కమిటీలో మార్పులు,చేర్పులపై చర్చించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కురుబ సంఘం మడికయ్యలు శివాలయం చైర్మన్ కొప్పల వెంకటరమణ, డైరెక్టర్ చామంచుల మల్లిక,వెంకటేశ్వర స్వామి దేవాలయం మెంబర్ దుబ్బికాళ్ళ భాస్కర్, కదిరి మల్లికా రాజ్ కుమార్ లకు దుశ్యాలువతో సత్కరించి అభినందనలు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో వల్లిగట్ల వెంకటరమణ, DV రమణ అడ్వకేట్, కప్పల శ్రీరాములు ఎక్స్ కౌన్సిలర్, కప్పల వెంకటరమణ ఎక్స్ కౌన్సిలర్, నరసింహులు, సదాశివ, గిడే శ్రీనివాసులు, బండి రెడ్డప్ప, ఎక్స సర్పంచ్ శ్రీనివా, లక్ష్మీపతి, తిమ్మ రాయుడు, మరియు డివిజన్ పరిధిలోని కురబ సంఘం నాయకులు, కురబ కులబాంధవులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని జయప్రదం చేసినందుకు కురవ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :