Sunday, 26 July 2026 12:28:04 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఓట్ చోరీ దాగుందా ...?

ఊహించని ఫలితాలే ఇందుకు నిదర్శనం - డాక్టర్ ఎస్ కె బాషా

Date : 16 November 2025 12:15 PM Views : 221

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 15 : బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఓట్ చోరీ దాగుందని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఎపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ కె బాషా అన్నారు. శనివారం తన కార్యాలయం లో ఆయన మాట్లాడుతూ దేశం లో వివిధ రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తుండటం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఓట్ చోరీ పై విసృతంగా ప్రచారం నిర్వహించడం తో పాటు, సాక్ష్యలతో అదారాలు బయట పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే పోలింగ్ ముగిసే చివరి సమయం లో ఓటు శాతం విజయావకాశాల పై తీవ్రంగా ప్రభావితం చేయడం పరిగణలోకి తీసుకోవాలన్నారు. జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో ఇదే తరహాలో ఫలితాలు రావడం పైన ప్రజల్లో అనుమానాలు బల పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమీషనర్ పారదర్శకంగా ఎన్నికలు జరగడానికి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం కోసం బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని కోరారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ రాజిలేని పోరాటం కోన సాగిస్తుందన్నారు. తెలంగాణా లో కాంగ్రెస్ పార్టీ విజయం పై రాష్ట్ర పార్టీ నాయకత్వానికి, ముఖ్య మంత్రి కి శుభాకాంక్షలు తెలిపారు. ఎపి లోను 2029 జరిగే ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీ ని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయడానికి ఇప్పటి నుండి ప్రత్యేక కార్యాచరణ తో పార్టీ శ్రేణులను సమయాత్తం చేస్తామన్నారు .

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: