నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 27 : మదనపల్లి పట్టణం సమీపంలోని విశ్వం విద్యా సంస్థల సమీపంలో ఆర్.టి.ఓ. అశోక్ ప్రతాప్ రావ్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు దినేష్ చంద్ర, శివలింగయ్య, శ్రీహరి, కానిస్టేబుల్ రమేష్, ఆర్.టి.ఓ. సిబ్బంది. ద్విచక్ర వాహనాల పై వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని లైసెన్స్ లేకపోతే వెయ్యి, ఇన్సూరెన్స్ లేకపోతే రెండు వేలు, పొల్యూషన్ లేకపోతే వెయ్యి, మైనర్ల కు వాహనం ఇచ్చిన పేరెంట్స్ కు ఇరవై ఐదు వేల రూపాయలు ఫైన్ వేస్తున్నట్లు తెలిపిన యం.వి.ఇన్స్పెక్టర్లు.
Admin
Namitha News