నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 13 ః తంబళ్లపల్లి మండలంలోని కోటకొండ అటవీ ప్రాంతంలో పేకాడుతున్న ఎనిమిది మంది జూదరులను పోలీస్ స్పెషల్ బ్రాంచ్ మరియు స్పెషల్ పార్టీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఎనిమిది మంది సోదరులపై తంబళ్లపల్లె పోలీసులు కేసు నమోదు చేసి వారి వద్ద నుండి రూ 33,900 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు
Reporter
Namitha News