Sunday, 26 July 2026 08:26:33 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ఖరీఫ్ సీజన్ లో రైతులకు అందుబాటులో ఉండండి - జిల్లా వ్యవసాయ అధికారి శివ నారాయణ

Date : 20 May 2026 08:58 PM Views : 69

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 20 : ఖరీఫ్ సీజన్లో గ్రామ వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి అంతస్తు వ్యవసాయ సూచనలు ఇవ్వడానికి అందుబాటులో ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి శివ నారాయణ సూచించారు. బుధవారం తంబళ్లపల్లె ఆర్బికే లో ఏఈఓ లతో సమీక్ష నిర్వహించారు. రైతులకు ప్రకృతి వ్యవసాయం పై ఆసక్తి పెంచాలన్నారు. వ్యవసాయ భూముల దుక్కి నుండి వేరుశనగ విత్తన కాయలు పంపిణీ వరకు సచివాలయ స్థాయిలో రైతులకు వ్యవసాయం పైక్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఏపీ ఎఫ్ ఆర్ 11 అంకెలు నమోదు, ఏపీఎంసీ యాప్ ద్వారా వ్యవసాయ సలహాలు సూచనలు అందివ్వాలని తెలిపారు. రైతులకు వ్యవసాయ పరికరాలు ఎస్సీ ఎస్టీ, సన్న కారు రైతులకు 50% సబ్సిడీ, జనరల్ రైతులకు 40 శాతం సబ్సిడీతో అందివ్వడానికి గడువు మరో అయిదు రోజులు పెంచిన విషయాన్ని రైతుల దృష్టికి తీసుకెళ్లి సహకరించాలన్నారు. ఏపీ ఎఫ్ ఆర్ సరాసరి 3000 మంది రిజిస్ట్రేషన్ చేయించాలని ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ముందస్తు వ్యవసాయ సూచనలు, సలహాలు పాటించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఆయన వెంట ఏవో రమణకుమార్, ఏఈఓ సురేష్, మండలంలో గ్రామ వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: