నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) మదనపల్లె జిల్లా ప్రధాన కార్యదర్శిగా రామసముద్రం తూర్పు పాఠశాలకు చెందిన హెడ్మాస్టర్ హేమలత మంగళవారం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మదనపల్లె జిల్లా మొట్టమొదటి ప్రధాన కార్యదర్శిగా మహిళలకు అవకాశం ఇచ్చారు. గతంలో ఆమె ఉమ్మడి చిత్తూరు జిల్లా సహాధ్యక్షురాలుగా గత ఆరు సంవత్సరాలుగా (యూటిఎఫ్) సంఘానికి సేవలు అందించారు.
Reporter
Namitha News