Sunday, 26 July 2026 05:41:46 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం

PARKER 777 అనే యాప్ ద్వారా బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముఠా ను అరెస్టు చేసిన నిమనపల్లి పోలీసులు

Date : 03 May 2026 08:36 PM Views : 190

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 03 : చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్ పై బెట్టింగ్ నిర్వహిస్తుండగా దాడులు నిర్వహించిన నిమనపల్లి పోలీసులు.."PARKER 777"అనే యాప్ ద్వారా బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముఠాను నిమనపల్లి ఎస్సై కు అందిన విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించి ఐదుగురు నిందితులు మహేందర్ సింగ్, ఎగేరి వినయ్ కృష్ణ సింగ్, కామిశెట్టి రెడ్డి ప్రసాద్, గంగాపురం సాయికుమార్, హేమంత్ లను పోలీసులు అరెస్టు చేసినట్లు.. ముఠాలో మిగిలిన ఏడుగురు పరారీలో ఉన్నట్లు మదనపల్లి డిఎస్పి పావని నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.... ఈ సందర్భంగా డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ యువతను ఆకర్షించి బెట్టింగుల ఊబిలోకి లాగుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. పట్టుబడ్డ నిందితులపై బిఎన్ఎస్ మరియు ఏపీ గేమింగ్ ఆక్ట్ కింద కేసులో నమోదుచేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు మదనపల్లి డి.ఎస్.పి పావని తెలిపారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: