Monday, 27 July 2026 03:31:19 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

స్వర్ణ గ్రామాలను తనిఖీ చేసిన మండల అధికారులు

Date : 04 June 2026 05:29 PM Views : 175

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : స్వర్ణ గ్రామాలను తనిఖీ చేసిన మండల అధికారులు నిమ్మనపల్లి... మండలంలోని రెడ్డివారిపల్లి, రాచవేటి వారి పల్లి స్వర్ణ గ్రామాలను తనిఖీ నిర్వహించిన డిప్యూటీ ఎంపీడీవో బాలరాజు స్వర్ణ గ్రామ అధికారి లక్ష్మీపతి యాదవ్ రమేష్ బాబు పాల్గొని సచివాలయ సిబ్బందికి తగు సూచనలు చేశారు అనంతరం మండల అధికారులు...డిప్యూటీ ఎంపీడీవో మండల స్వర్ణ గ్రామాధికారి లక్ష్మీపతి యాదవ్ గారు మరియు ఏవో రమేష్ బాబు రమేష్ బాబు మాట్లాడుతూ తల్లికి వందనం వెరిఫికేషన్ మరియు ఈ కేవైసీ సిటిజన్ ఫీడ్బ్యాక్ రిజిస్టర్ లను ప్రతి సచివాలయంలో తప్పకుండా మెయింటైన్ చేయాలి అలాగే ప్రజలతో జవాబు దారితనంతో మెలగాలి. సమయపాలన పాటించాలి సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని ఏవో గారు మరియు డిప్యూటీ ఎంపీడీవో గారు స్వర్ణ గ్రామ సిబ్బందికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ రజిత మరియు కార్యదర్శి గాయత్రి తదితర స్వర్ణ గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :