నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : స్వర్ణ గ్రామాలను తనిఖీ చేసిన మండల అధికారులు నిమ్మనపల్లి... మండలంలోని రెడ్డివారిపల్లి, రాచవేటి వారి పల్లి స్వర్ణ గ్రామాలను తనిఖీ నిర్వహించిన డిప్యూటీ ఎంపీడీవో బాలరాజు స్వర్ణ గ్రామ అధికారి లక్ష్మీపతి యాదవ్ రమేష్ బాబు పాల్గొని సచివాలయ సిబ్బందికి తగు సూచనలు చేశారు అనంతరం మండల అధికారులు...డిప్యూటీ ఎంపీడీవో మండల స్వర్ణ గ్రామాధికారి లక్ష్మీపతి యాదవ్ గారు మరియు ఏవో రమేష్ బాబు రమేష్ బాబు మాట్లాడుతూ తల్లికి వందనం వెరిఫికేషన్ మరియు ఈ కేవైసీ సిటిజన్ ఫీడ్బ్యాక్ రిజిస్టర్ లను ప్రతి సచివాలయంలో తప్పకుండా మెయింటైన్ చేయాలి అలాగే ప్రజలతో జవాబు దారితనంతో మెలగాలి. సమయపాలన పాటించాలి సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని ఏవో గారు మరియు డిప్యూటీ ఎంపీడీవో గారు స్వర్ణ గ్రామ సిబ్బందికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ రజిత మరియు కార్యదర్శి గాయత్రి తదితర స్వర్ణ గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News