Sunday, 26 July 2026 08:16:50 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

రాయితీ వేరుశనగ విత్తన కాయలు సద్వినియోగం చేసుకోండి - రెడ్డప్ప రెడ్డి

Date : 11 July 2026 06:03 AM Views : 110

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 09 ః వేరుశెనగ విత్తన కాయలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కోసువారిపల్లి రైతు సేవా కేంద్రంలో ఖరీఫ్ వేరుశెనగ విత్తన కాయలను స్థానిక టిడిపి నాయకులు రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి వైకాపా ప్రభుత్వం తంబళ్లపల్లి రైతులను అన్ని రకాలుగా మోసం చేయగా నేటి మాకూటమి ప్రభుత్వం తంబళ్లపల్లె రైతాంగానికి సకాలంలో అన్నదాత సుఖీభవ అందించడం, రైతులకు ఆధునిక, ప్రకృతి వ్యవసాయంలో మెలుకువలు,హంద్రీనీవాతో సాగునీరు, జలజీవన్ మిషన్తో ప్రతి ఇంటికి స్వచ్ఛ నీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కినట్లు కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసులు, జయరాంరెడ్డి, చెరువు సంఘం అధ్యక్షుడు ఆదిరెడ్డి, సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, కృష్ణమూర్తి, స్కూల్ కమిటీ చైర్మన్ గంగుల్ రెడ్డి, బీజేపీ నాయకుడు రాజారెడ్డి, ఏ ఈ ఓ రమణ కుమార్ రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: