నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి... జనసేన జిల్లా పార్టీ నేత శ్రీ రామ రామాంజనేయులు పిలుపు... ఫిబ్రవరి 26 నుండి మదనపల్లి lo జనసేన సభ్యత నమోదు కార్యక్రమం యజ్ఞం లా నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్క జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. మార్పు అనేది ఒక్క మాటతో ఆగిపోకూడదు అది ఒక సంతకంతో ఒక సభ్యత్వంతో మొదలవ్వాలి మన ఆశయాలకు ప్రాణం పోసేందుకు మన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రతి గడపకు తీసుకెళ్లేందుకు ఈనెల 26వ తేదీ నుంచి మనం ఉద్యమి సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో లీలాకరు , పురంధర, సురేంద్ర, క్రాంతి , గంగులప్ప, శ్రీనివాసులు, ద్వారకనాథరెడ్డి, రమేష్, విజయ్, కట్ట, దిలీప్, పసుపులేటి వినోద్ కుమార్, యాసీన్, రెడ్డి, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు...
Reporter
Namitha News