Monday, 27 July 2026 04:23:05 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

సైనికుని విగ్రహం ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

Date : 14 November 2025 06:50 PM Views : 239

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 14 : మదనపల్లి పట్టణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మదనపల్లి మాజీ సైనికులు సంఘం అందరూ కలిసి ఆపరేషన్ సిందూర్, విజయవంతం కు స్ఫూర్తి గా హై స్కూల్ లో సైనికుని విగ్రహం ఏర్పాటు చేసిన విగ్రహం ను ఆవిష్కరణ చేసిన స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాషా.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో సైనిక విగ్రహానికి సెల్యూట్ చేసి జాతీయగీతం ఆలాపించారు.కార్యక్రమం కు హాజరైన మాజీ సైనికులను దుశ్శలువాతో ఘనంగా సత్కరించారు. సైనికులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని అలాగే టౌన్ బ్యాంక్ కూడలిలో సైనికుల విగ్రహం ఏర్పాటుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :