నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె : మదనపల్లి పట్టణం లోని బికె పల్లి లో వెలసియున్న కోర్టు లో గంగమ్మ జాతర సంబరాల్లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాం చినబాబు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందిన శ్రీరాం చినబాబు మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలు శుభిక్షంగా ఉండాలని అమ్మవారి ని కోరామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు యాలగిరి దొరస్వామి నాయుడు, జోలపాలెం చిన్ని, బోయపాటి శేఖర్, తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, సునీల్, అరుణ్, రూపేష్, సుమన్, శ్యామ్, బీజేపీ యువనాయకులు శ్రీకాంత్ మరియు కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News