నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు - డిసెంబర్ 21 : దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమం ను ఆదివారం ఉదయం మండల వైద్య అధికారి రేష్మ జిల్లా గ్రంధాలయం లో పిల్లలకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమం ను విజయవంతం గా ప్రారంభించిన డాక్టర్ రేష్మ ఏ.యన్.యం. లు, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించి పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయడానికి కృషి చేయాలని తెలిపిన డాక్టర్ రేస్మ.
Admin
Namitha News