Monday, 27 July 2026 02:17:46 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

బి. కొత్తకోట సి.హెచ్.సి. లో నిరూపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్

ఎంపీ నిధులు రూ70 లక్షలు వెచ్చించి ఆక్సిజన్ ప్లాంట్ - టెక్నీషియన్ లేక మూడు సంవత్సరాలుగా నిరూపయోగం లోనే

Date : 18 March 2026 10:26 PM Views : 164

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - మార్చి 18 : అన్నమయ్య జిల్లా బి కొత్తకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 పడకల ఆసుపత్రి. రాయలసీమ లోనే వెనుకబడిన, మారుమూల ప్రాంతం అయిన తంబళ్లపల్లి నియోజకవర్గం లోని పేద ప్రజలు కరోనా విపత్తు లో వీరి అక్రందనలు చవిచూసిన స్థానిక ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి చలించి చొరవ చూపి వైసీపీ ప్రభుత్వ హయాం లో కోవిడ్ సమయం లో 70 లక్షల రూపాయల ఎంపీ ల్యాడ్స్ నుంచి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి నిధులు వెచ్చించి కోవిడ్ బాధితులను దృష్టిలో ఉంచుకొని ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కానీ టెక్నీషియన్ లేని కారణంగా ప్లాంటును ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం లేదు గత 3 సంవత్సరాలు గా ఆక్సిజన్ ఉత్పత్తి కావడం లేదు ఈ ప్లాంట్ ను వినియోగం లోకి తెస్తే 4 మండలాల పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ అందించే వీలు కలుగుతుంది. 70 లక్షల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న అత్యవసరం అయిన ఆక్సిజన్ ప్రజలకు అందించడంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఎందుకు నిర్లక్షం చేస్తున్నారో అర్థం కావడం లేదని స్థానికుల ఆవేదనను పరిగణలోకి తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల సంఘం దీనిపై స్పందించి అక్సిజన్ ప్లాంట్ నడిచే విధంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :