నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 15 : మదనపల్లి మండలం చీకలబైలు వద్ద స్థానిక టీడీపీ నేత అశ్విత్ నిర్మించిన నూతన రెస్టారెంట్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. హోటల్ ప్రారంభోత్సవం వేడుకలకు హాజరైన కూటమి పార్టీ స్థానిక నేతలు. శ్రీరామ్ చినబాబు పుట్టినరోజు ను పురస్కరించుకొని చీకలబైలు సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యం లో శ్రీరామ్ చినబాబు చే కేక్ కట్ చేయించి, పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన సర్పంచ్ ప్రభాకర్ ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొరస్వామి నాయుడు,స్థానిక టిడిపి కార్యకర్తలు, బీజేపీ నాయకులు బండి ఆనంద్, శ్రీకాంత్, రఘు,ప్రభు, మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News