Monday, 27 July 2026 12:05:59 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఐకమత్యంతో మహానాడును విజయవంతం చేద్దాం - టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి

Date : 23 May 2026 07:22 PM Views : 91

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 23 : రాష్ట్ర టిడిపి ఆదేశాల మేరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, అబ్జర్వర్ దినేష్ రెడ్డి సూచనలతో మండలంలో మహానాడు కార్యక్రమాన్ని ఐకమత్యంతో విజయవంతం చేద్దామని మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జరిగిన కార్యకర్తల సమీక్షలో ఆయన మాట్లాడుతూ మండలంలో రెండు క్లస్టర్లుగా రెండుచోట్ల మహానాడు జరుగుతుందని ప్రతి టిడిపి కుటుంబ సభ్యుడు హాజరుకావాలని కోరారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మండలంలో టిడిపి నాయకులు ఐకమత్యంతో కలసిమెలసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రతి ఒక్కరు విభేదాలు మరచి కలసి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసిధర్ నాయుడు,రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్, మండల ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు, సిద్ధమ్మ, క్లస్టర్ ఇన్చార్జిలు బేరి శ్రీనివాసులు, కాలా నారాయణ, తెలుగు యువత నరసింహులు, పురుషోత్తం,వీరాంజనేయులు, రామచంద్ర, కసెట్టి వెంకటరమణ, నరేంద్ర, రామాంజులు,పెద్ద రెడ్డప్ప, నిజాముద్దీన్, రాజేష్, గురుమూర్తి, ఆదిరెడ్డి, శివరాం, జయరాం రెడ్డి,వెంకటరమణ, రామచంద్రారెడ్డి, సుధాకర్ రెడ్డి, నాగేంద్ర నాయుడు, జగదీష్, భాస్కర్,సోమశేఖర్, సురేంద్ర, బాబ్జాన్,రామ్మోహన్, శేఖర్ రెడ్డి, ఐసుల కృష్ణ, దండువారిపల్లి రమణ, నరసింహనాయుడు, శివకృష్ణ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :