నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూన్ 28 : తంబళ్లపల్లి మండలలో పల్స్ పోలియోను విజయవంతం నిర్వహించాము అని డాక్టర్ షణ్ముఖ విలేకరుల కు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం లోని మొత్తం పిల్లలు 3676 మంది ఉండగా మూడు రూట్లలో 33 బూత్ లలో 3540 చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేశాం అని తెలిపారు, మిగిలి 136 మంది చిన్నారులు ఒకటి రెండు రోజుల్లో పల్స్ పోలియో చుక్కలు పక్రి పూర్తి చేస్తామన్నారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేంద్ర,సి హెచ్ ఓ ఆదిలక్ష్మి, ఫీమేలే సూపర్ వైజర్ అమరావతి, హెల్త్ అసిస్టెంట్ కృష్ణమూర్తి నాయక్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News