నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం సీరియస్ మదనపల్లె పట్టణంలో కిడ్నీ రాకెట్ కేసు పై ప్రభుత్వం సీరియస్ గా ఉందని దైవం లాంటి వృత్తిలో ఉండి ఇలాంటి నీచమైన పనులు చేసిన వారికి కట్టిన శిక్ష తప్పదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు మదనపల్లెలో మంత్రి కిడ్నీ ఆపరేషన్ చేయాలంటే అనుమతి ఉండాలి మదనపల్లెలో కిడ్నీ మార్పిడి తందా చానా బాధాకరం బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని రాష్ట్రంలో ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
Reporter
Namitha News