నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఈరోజు మదనపల్లి పట్టణం పేరానగర్ లోని పారడైజ్ ఫంక్షన్ హాల్ నందు మదనపల్లి మరియు తంబళ్లపల్లి నియోజకవర్గాల కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్ గారి తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆకే పాటి అమర్నాథ్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వజ్ర భాస్కర్ రెడ్డి గారు, అబ్జర్వర్ అనూష రెడ్డి గారు, మదనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ మనూజా కిరణ్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ లో జింక వెంకటాచలపతి నూరాజం, సీనియర్ నాయకులు షమీము అసలం, ఎంపీపీ వెలుగు చంద్ర గారు జడ్పిటిసి ఉదయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు దండు కరుణాకర్ రెడ్డి, రామసముద్రం మండల అధ్యక్షుడు కేశవరెడ్డి, నిమ్మనపల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ హోదాలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News