Monday, 27 July 2026 02:43:11 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ప్రకృతి పంట కూరగాయలతో సంపూర్ణ ఆరోగ్యం - ఏవో థామస్ రాజా

Date : 12 May 2026 10:08 PM Views : 104

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 12 : ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటల దిగుబడి ధాన్యంతో పాటు కూరగాయలతో సంపూర్ణ ఆరోగ్యం పెంపొందుతుందని ఏవో థామస్ రాజా పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయ స్టాల్ ను పరిశీలించి నేడు ప్రకృతి వ్యవసాయంతో గుండ్లపల్లి పంచాయతీలో కొందరు రైతులు పోర్డు స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ లలితమ్మ అవగాహనతో ప్రకృతి వ్యవసాయంతో పలు రకాల పంటలతో పాటు ఆకుకూరలు, కాయగూరల పంటలు పండించి సత్ఫలితాలు సాధించారని అదేవిధంగా మోడల్ స్కూల్లో జిల్లా స్వర్ణ పంచాయితీ, వార్డుల అధికారి అమర్నాథరెడ్డి సూచనలతో ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్ సారధ్యంలో విద్యార్థులు ప్రకృతి వ్యవసాయం పంటలు పండించి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. భవిష్యత్తులో రైతులు ప్రకృతి వ్యవసాయంతో పంటలు పండించి వాటి దిగుబడితో భావితరాల కు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ఆయన కోరారు. ఆయన వెంట జనసేన మండల నాయకుడు నరసింహులు, ప్రకృతి వ్యవసాయ రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :